Monday, July 8, 2024
HomeతెలంగాణManchireddy Kishan Reddy: సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

Manchireddy Kishan Reddy: సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిధ గ్రామాలు, వార్డులకు చెందిన 6 మంది అనారోగ్యంతో ప్రయివేటు ఆసుపత్రిలలో చికిత్స పొంది ఆర్ధిక సహాయం నిమిత్తం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని సంప్రదించగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిది నుండి 3,42,000 రూపాయల విలువ చేసిన చెక్కులను మంజూరు చేయించి లబ్దిదారులకి క్యాంపు ఆఫీస్ లో అందజేశారు. లబ్ది పొందిన వారిలో..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ
బ్రహ్మణపల్లికి చెందిన కొనితం కళావతి రూ.60,000/-
ఇంజాపూర్ కి చెందిన మామిడి శ్రీకాంత్ రూ.60,000/-
యాచారం మండలం
మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన ముచ్చర్ల భారతమ్మ రూ. 60,000/- మక్కపల్లి ప్రకాష్ కి 28,000/- కొంగళ్ల జంగమ్మ 27,000/-
అయ్యవారిగూడ గ్రామానికి చెందిన సభావత్ అంజమ్మ కి 31,000రూ.
మల్కిజ్ గూడ గ్రామానికి చెందిన డి.నరసింహ 32,000/- ఎం.సత్యనారాయణ 28,000రూ., వి.మాధవి 16000/-రూపాయలు ఇలా మొత్తంగా 3,42,000/-ల చెక్కులని ఎమ్మెల్యే వారికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News