కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ మండలంలోని వివిధ గ్రామాలలో సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. మండలంలోని కొండపల్కల,వేగురుపల్లి-నీరుకుల్ల సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నందగిరి రవి, ఎంపీటిసి రామాంజయ్య, జిల్లా నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, సాయిరి దేవయ్య, మీస సత్యనారాయణ, రామిడి తిరుపతి,వరహాల చారి, నల్లగొండ రాములు గౌడ్, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాడ తిరుపతి రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, గోశెట్టి సత్యం, మడుపు ప్రేమ్ కుమార్, కోండ్ర సురేష్, వీరస్వామి, దేవేంద్ర, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/1ce000af-e61b-4094-afc3-d1cd0b3067dc-1024x450.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/bff12288-ad89-43d1-be8c-218f0cb974ed-1024x576.jpg)