Tuesday, October 1, 2024
HomeతెలంగాణMLA Shankar Naik: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

MLA Shankar Naik: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రోడ్డు విస్తరణకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ

మహబూబాబాద్ పట్టణంలోని వివేకానంద జంక్షన్ నుండి ఈదులపూసపల్లి మెయిన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు, అభివృద్ధి పనులకు సహకరించాలని స్థానిక ప్రజలను కోరారు. మెయిన్ డ్రైనేజి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, ప్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, గోగుల రాజు, డోలి లింగుబాబు, డోలి సత్యనారాయణ, శివకుమార్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News