Monday, November 17, 2025
HomeతెలంగాణMusthabad: పొలంలో వరి నారుతో జై కేసీఆర్ జై కేటీఆర్ అని రాసిన అభిమాని

Musthabad: పొలంలో వరి నారుతో జై కేసీఆర్ జై కేటీఆర్ అని రాసిన అభిమాని

వరినాట్లతో అభిమానం చాటుకున్న రైతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకుడు పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు తన పొలంలో కెసిఆర్, కేటీఆర్ లపై అభిమానంతో తన పొలంలో వరి నారుతో జై కేసీఆర్ జై కేటీఆర్ అని రాసి వరి నాటును మొదలు పెట్టారు.

- Advertisement -

నాటు వేయడానికి వచ్చిన రైతులు కూలీలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేటీఆర్ రైతులకు 24 గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా ఉచితంగా నీళ్లు, రైతులకు సరైన టైంలో ఎరువులు సప్లై చేసినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad