Monday, November 17, 2025
HomeతెలంగాణNandigama: దమ్ము ధైర్యం ఉన్న నేత సీఎం

Nandigama: దమ్ము ధైర్యం ఉన్న నేత సీఎం

నందిగామ మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్,  స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, MP మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రతి వాడను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు కావాలని ఆకాంక్షించారు శ్రీనివాస్ గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad