Monday, November 17, 2025
HomeతెలంగాణNizamabad: రాష్ట్రావతరణ వేడుకల్లో వేముల

Nizamabad: రాష్ట్రావతరణ వేడుకల్లో వేముల

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ లోని వినాయక్ నగర్ లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి వేముల. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మేల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad