Friday, September 20, 2024
HomeతెలంగాణPeddpalli: గెలిచిన కాకా మనువడు గడ్డం వంశీకృష్ణ

Peddpalli: గెలిచిన కాకా మనువడు గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ.ఐ.సి.సి సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి కాక గడ్డం వెంకట స్వామి రాజకీయ వారసుడు గడ్డం వంశీ కృష్ణ గెలుపుతో పెద్దపల్లి పార్లమెంట్ సీట్ కాంగ్రెస్ వశం అయింది. ఓట్ల లెక్కింపు అనంతరం పెద్దపల్లి ఎన్నికల అదికారి, జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వంశీ కి సర్టిఫికెట్ ను అందజేశారు.
పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు 4,75587 ఓట్లు పోలవగా 1,31,364 ఓట్ల ఆదిక్యం తో విజయం సాధించారు. బి.జే.పి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ 3,44,223 ఓట్లు సాధించి రెండో స్థానం లో నిలవగా,1,93,356 ఓట్లు సాధించిన బి.ఆర్.ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News