తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. MP బిబీ పాటిల్, జుక్కల్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ZP చైర్మన్ దఫేదార్ శోభా రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, SP బి. శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు చంద్రమోహన్, మనో చౌదరి, జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/3534976e-f6ca-4a8a-9bf0-3894a68d82b5-1024x767.jpg)