Thursday, September 19, 2024
HomeతెలంగాణPocharam: అంబేద్కర్ కు నివాళి అర్పించిన పోచారం

Pocharam: అంబేద్కర్ కు నివాళి అర్పించిన పోచారం

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా పుష్పాంజలి అర్పించారు పలువురు శాసనసభ్యులు. అసెంబ్లీ ఆవరణలో ఈసందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు.  ఈకార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు కూడా నాటారు పోచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News