Wednesday, September 18, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: బీజేపీలో చేరిన వివిధ పార్టీల నాయకులు

Rajanna Sirisilla: బీజేపీలో చేరిన వివిధ పార్టీల నాయకులు

కొనసాగుతున్న చేరికలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ మున్సిపల్, నాగయ్యపల్లి, చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయన వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గౌడ్, కుమ్మరి శంకర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News