Sunday, October 6, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: రోడ్డు కబ్జా, అయినా పట్టని అధికారులు

Rajanna Sirisilla: రోడ్డు కబ్జా, అయినా పట్టని అధికారులు

ప్రత్యేక అధికారులైనా స్పందిస్తారా?

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రోడ్డును ఆక్రమించుకొని మెట్లు, ర్యాంపులు పోస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా కూడా గ్రామ పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనునిత్యం వందల సంఖ్యలో ఆ గల్లీలో నిరంతరం వాహనాలు తిరుగుతున్నా, వాహన చోదకులు ఇబ్బందులపాలవుతున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో సర్పంచ్ కు ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇకనైనా ప్రత్యేక అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News