Sunday, September 8, 2024
HomeతెలంగాణRamadugu: పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Ramadugu: పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

2004-2005 టెన్త్ క్లాస్ బ్యాచ్

రామడుగు మండలం గుండి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం 2004-2005 విద్యా సంవత్సరం పదోతరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా ఆనాటి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కర్ర వెంకటరామిరెడ్డి ఆమోస్ లక్ష్మి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ గజ్జల మహేష్ సంజీవ్ నరేష్ లక్ష్మణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News