Friday, September 20, 2024
HomeతెలంగాణRamagundam: ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య పరీక్షలు

Ramagundam: ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య పరీక్షలు

ప్రత్యేక వైద్య శిబిరం

రామగుండం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. గోదావరిఖని లక్ష్మీ నగర్ లోని సిగ్మా ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో రక్తపరీక్షలు, ఈసీజీ, టూ డి, షుగర్, లివర్ ఫ్యాక్ట్ తో పాటు జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి గుండె వైద్యు నిపుణులు బి.రవీందర్, ఆసుపత్రి సీఈవో నరేష్ ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బైరం సతీష్ తో పాటు మామిడి సత్యం, మిక్కిలినేని శ్రీనివాస్ ఎస్.తిరుపతి రెడ్డి, దండే విజయకుమార్, ఏ.రమేష్, గంట రవి, టీ. రాజ్ కుమార్, ఎ.కుమార్, కె.మధుకర్, మూల శంకర్, మామిడి అశోక్, పి.శ్రీనివాస్, ఎండీ హాకీమ్, రంగు తిరుపతి, కంది నాగరాజు పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు దంపతులతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News