Saturday, October 5, 2024
HomeతెలంగాణRanjith Reddy: ఇకపై చేవెళ్ల మున్సిపాలిటీ

Ranjith Reddy: ఇకపై చేవెళ్ల మున్సిపాలిటీ

విస్తరిస్తున్న చేవెళ్ల పట్టణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేవెళ్లలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చేవెళ్ల పట్టణాన్ని ఇకనుండి మున్సిపాలిటీ చేయబోతున్నామని ప్రకటించారు. చేవెళ్ల గ్రామపంచాయతీలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అంచలంచలుగా విస్తరిస్తున్న చేవెళ్ల పట్టణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News