Sunday, July 7, 2024
HomeతెలంగాణRega Kantharao launched Teluguprabha Books on KCR: దేశానికి దిక్సూచి కేసీఆర్ పుస్తకావిష్కరణ చేసిన...

Rega Kantharao launched Teluguprabha Books on KCR: దేశానికి దిక్సూచి కేసీఆర్ పుస్తకావిష్కరణ చేసిన రేగా కాంతారావు

తెలుగుప్రభ ప్రచురణ 'దేశానికి దిక్సూచి కేసీఆర్' ఆవిష్కరించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేసిన.. చేస్తున్న అంశాలపై ప్రముఖ దినపత్రిక “తెలుగుప్రభ” ప్రత్యేకంగా “దేశానికి దిక్సూచి కేసీఆర్” పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, మణుగూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగుప్రభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ప్రవీణ్, మణుగూరు ఆర్సీ ఇన్చార్జ్ సురేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News