Monday, November 17, 2025
HomeతెలంగాణR-day: అన్నమయ్యపురంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

R-day: అన్నమయ్యపురంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

అన్నమాచార్య భావనా వాహినిలో, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు నేతృత్వంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, శోభారాజు శిష్య బృందం మధురమైన అన్నమయ్య సంకీర్తనలు, ఉత్తేజపరిచే దేశ భక్తి గీతాలు పాడి దేశం పట్ల తమ ప్రేమను తెలుపుతూ అందరిని ఉత్తేజపరిచారు. అనంతరం ఆలయ మందిరంలో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి దివ్య హారతులు అందించి స్వామి ప్రసాదం, చాక్లెట్లు, మిఠాయిలు పంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad