Tuesday, September 17, 2024
HomeతెలంగాణRTC Medaram: మేడారం భక్తుల వద్దకే బస్సులు

RTC Medaram: మేడారం భక్తుల వద్దకే బస్సులు

ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి

ఆసియా ఖండంలో అతి పెద్ద ఆదివాసి గిరిజన కుంభమేళ మహాజాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు కొత్తగూడ నుండీ మేడారం వరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ డిఫో నర్సంపేట నూతన బస్సు సౌకర్యం కల్పించ్చారు ఈ అవకాశన్ని భక్తులు ( ప్రయాణికులు ) ఆర్టీసి సేవలు వినియోగించుకోవాలని నర్సంపేట ఆర్టీసీ డిఫో మేనేజర్ ప్రసూన లక్మి అన్నారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,జడ్పీటీసీ పులుసo పుష్పలత , శ్రీనివాస్ జడ్పీటీసీ, బానోత్ విజయ రూఫ్సింగ్ ఎంపీపీ, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సుంచ హైమావతి లక్మి నారాయణ, యాప అశోక్, చల్లా నారాయణ రెడ్డి టిఫిసీసి నాయకులు, బానోత్ రూఫ్సింగ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లావణ్య వెంకన్న జిల్లా నాయకులు, సుంకరబోయిన మొగిలి బ్లాక్ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్, టౌన్ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, ఇర్ప రాజేశ్వర్ సర్పంచ్, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News