Thursday, May 22, 2025
HomeతెలంగాణRythubandhu: జూన్ 26 నుంచి 'రైతుబంధు'

Rythubandhu: జూన్ 26 నుంచి ‘రైతుబంధు’

పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసి, వారికి కూడా రైతుబంధు

వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

- Advertisement -

రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు ను అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ను సిఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా…పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News