Friday, September 20, 2024
HomeతెలంగాణSangareddy: జాతరలో పాల్గొన్న హరీష్ రావు

Sangareddy: జాతరలో పాల్గొన్న హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం బడంపేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రాచన్న స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. మంత్రి వెంట ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News