Sunday, October 6, 2024
HomeతెలంగాణSankar Naik: బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

Sankar Naik: బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

సాయం అందజేసిన ఎమ్మెల్యే

గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన పిడుగు కృష్ణమూర్తి, భూపతిపేట గ్రామానికి చెందిన ఏడెల్లి భద్రయ్య, సీతానగరం గ్రామానికి చెందిన తోట కొమురమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ సోమవారం వారి ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కే.జి.ల బియ్యం, 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని అధైర్య పడొద్దు అని భరోసా ఇచ్చారు.

- Advertisement -

అనంతరం సీతానగరం గ్రామంలో ఢీకొండ కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించారు. ఎమ్మెల్యే వెంటజెడ్పి కో ఆప్షన్ ఎం.డి.ఖాసీం, ఎంపిపి సుజాత మోతిలాల్, వెంకట్ కృష్ణ రెడ్డి, నూకల సురేందర్, ఆర్ వీరన్న, లక్ష్మణ్ రావు, సంపత్ రావు, అశోక్, కుమార స్వామి, నర్సింహ నాయక్, శోభన్ రెడ్డి, మన్మోహన్ రెడ్డి, కట్ల విష్ణు, భాస్కర్, బాలు, మంగిలాల్, BRS నాయకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News