Sunday, October 6, 2024
HomeతెలంగాణSathish Kumar Reddy joins YCP: వైసీపీలోకి సతీష్ కుమార్ రెడ్డి

Sathish Kumar Reddy joins YCP: వైసీపీలోకి సతీష్ కుమార్ రెడ్డి

జగన్ సమక్షంలో..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పులివెందుల టీడీపీ సీనియర్‌ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌ కుమార్‌ రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్‌.అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, పలువురు స్ధానిక నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News