తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ అమవీరులకు సత్తుపల్లి రింగ్ సెంటర్ లో అమవీరుల స్థూపం వద్ద ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/eb4df359-692c-434b-a823-0f131887aec3-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/f822d214-fada-4263-b19c-d1dc826aedc5-1024x682.jpg)