Saturday, September 21, 2024
HomeతెలంగాణShadnagar: చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు

Shadnagar: చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు

అక్రమ అరెస్టులకు భయపడం

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ షాద్నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన అక్రమ అరెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరని ఓడిపోతామని గమనించిన జగన్ రెడ్డి, బాబు ని నిలువరించడానికి చేసే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్ట్ అని తెలిపారు. సంబంధం లేని కేసులతో అరెస్టు చేయడం అత్యంత దారుణమని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని..ఈ సందర్భంగా ఆయన సంఘీభావం తెలియజేస్తు.. వారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లెల బాల్రెడ్డి, విట్యాల అంజయ్య, మర్రి రాజశేఖర్ రెడ్డి, కర్ణకోట రమేష్, గంధం ఆనంద్, ఎం గణేష్ గౌడ్, కావలి నరసింహులు, కందూరి అంజయ్య గౌడ్, ఎండి అలీమ్, అప్పన్న గారి భాస్కర్ రెడ్డి, బాల్నగర్ యాదయ్య గౌడ్, బి హనుమంతు యాదవ్,బాల్ రాజ్, ఎం రమేష్, కె శ్రీను, గంటల శంకరయ్య, కుడుముల యాదయ్య, శ్రీ కృష్ణయ్య, సందు గారి భూపతిరెడ్డి, కమ్మదనం కుమార్, రంగంపల్లి వీరేష్ గౌడ్, ఎం నర్సింలు తదితరులుఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి దుర్మార్గపు పాలన…. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య… అక్రమ అరెస్టులకు భయపడేదే లేదు వైసీపీ పతనం నేటితో ఆరంభమైంది… తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీపీ చల్ల వెంకటేశ్వర్ రెడ్డి…. ఏపీ ముఖ్యమంత్రి దిష్టిబగ్నము దగ్ధం చేసిన టిడిపి శ్రేణులు… తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ షాద్నగర్ పట్టణం లోని ముఖ్య కూడలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన అక్రమ అరెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరని ఓడిపోతామని గమనించిన జగన్ రెడ్డి, బాబు ని నిలువరించడానికి చేసే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్ట్ అని తెలిపారు. సంబంధం లేని కేసులతో అరెస్టు చేయడం అత్యంత దారుణమని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని..ఈ సందర్భంగా ఆయన సంఘీభావం తెలియజేస్తు.. వారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లెల బాల్రెడ్డి, విట్యాల అంజయ్య, మర్రి రాజశేఖర్ రెడ్డి, కర్ణకోట రమేష్, గంధం ఆనంద్, ఎం గణేష్ గౌడ్, కావలి నరసింహులు, కందూరి అంజయ్య గౌడ్, ఎండి అలీమ్, అప్పన్న గారి భాస్కర్ రెడ్డి, బాల్నగర్ యాదయ్య గౌడ్, బి హనుమంతు యాదవ్,బాల్ రాజ్, ఎం రమేష్, కె శ్రీను, గంటల శంకరయ్య, కుడుముల యాదయ్య, శ్రీ కృష్ణయ్య, సందు గారి భూపతిరెడ్డి, కమ్మదనం కుమార్, రంగంపల్లి వీరేష్ గౌడ్, ఎం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News