Sunday, November 16, 2025
HomeతెలంగాణMedaram: జర్నలిస్టులను సన్మానించిన మంత్రి సీతక్క

Medaram: జర్నలిస్టులను సన్మానించిన మంత్రి సీతక్క

తెలుగుప్రభ జర్నలిస్టు శ్రీనివాస్ కు సన్మానం

మేడారం జాతర విజయవంతం సందర్భంగా పాత్రికేయులను సన్మానించిన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో తక్కెల్లపల్లి శ్రీనివాస్ ను మంత్రి సీతక్క సన్మానించినప్పటి దృశ్యం. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad