Thursday, April 10, 2025
HomeతెలంగాణThalasani: పేదలకు వరం సిఎంఆర్ఎఫ్

Thalasani: పేదలకు వరం సిఎంఆర్ఎఫ్

బాధితుడి కుటుంబానికి సాయం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సనత్ నగర్ డివిజన్ ఎస్ఆర్టి కాలనీకి చెందిన రామ్ సాయి అనే వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రామ్ సాయి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఎల్ఓసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పుష్పలత రుక్మిణి రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News