Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Vandebharat: సికింద్రాబాద్-వైజాగ్ వందేభారత్ స్టార్ట్

Vandebharat: సికింద్రాబాద్-వైజాగ్ వందేభారత్ స్టార్ట్

సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. సికింద్రబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ వందేభారత్ ట్రైన్ నడుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ రైలు సర్వీసులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందేభారత్ ట్రైన్లు దేశంలో ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఒక్కొక్కటే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రైళ్ల ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఇవి పూర్తీ దేశీయంగా తయారైన రైళ్లు కావటం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News