Saturday, October 5, 2024
HomeతెలంగాణWarangal: పాడె మోసి..కంటతడి పెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Warangal: పాడె మోసి..కంటతడి పెట్టిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి గారు ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించారు. సమాచారం అందిన వెంటనే మంత్రి హైదరాబాద్ నుంచి కొండూరు చేరుకుని.. కొండూరులో రామస్వామి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారి పాడే మోశారు. కంటతడి పెట్టుకున్నారు. పార్థివా దేహానికి నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News