Saturday, April 26, 2025

Don't Miss

నేషనల్ | National

ఓపన్ పేజ్ | Editorial

పాలిటిక్స్ | Politics

Sreekanth Reddy: పోలీస్ వైఫల్యాన్ని సమర్థించుకునేలా హోంమంత్రి వ్యాఖ్యలు: మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని మాజీ చీఫ్‌విప్, వైసీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి స్థాయి దిగజారి...

గ్యాలరీ | Gallery

తెలుగు రాజధానులు

Read the Book on Patancheru Industrial Pollution – A Comprehensive Case Study

spot_img

దైవం | Devotional

నేరాలు-ఘోరాలు

చిత్ర ప్రభ | Cinema News

Allu Arjun: బంధువుల పెళ్లిలో అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. భార్య స్నేహరెడ్డి, కుమార్తె అర్హతో కలిసి ఆ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి ఫొటోలు దిగారు....

Prakash Raj: ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైంది: ప్రకాశ్‌రాజ్

పహల్గాం ఉగ్రదాడిని సీనీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని వాపోయారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని కశ్మీర్‌పై జరిగిన...

Imanvi esmail: పాకిస్థాన్‌తో నాకు సంబంధం లేదు.. ప్రభాస్‌ హీరోయిన్‌ క్లారిటీ

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ దేశం‌తో సంబంధాలను భారత ప్రభుత్వం పూర్తిగా తెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ నటీనటులు భారత సినిమాల్లో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో డిమాండ్ పోస్టులు...

Pahalgam Terror attack: పహల్గామ్‌ ఉగ్ర‌దాడిపై సెలబ్రెటీల దిగ్భ్రాంతి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి(Pahalgam Terror attack)ఘటనపై సెలబ్రెటీలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, రామ్ చరణ్ జూనియ‌ర్ ఎన్‌టీఆర్, విజయ్ దేవరకొండ, మంచు విష్ణు తదితర ఇండస్ట్రీ...

Mad Square: ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడంటే..?

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో 2023లో విడుదలైన ‘మ్యాడ్’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందించిన మ్యాడ్...

టెక్ ప్లస్ | Tech News

ల‌గ్జ‌రీ వ‌స్తువుల(Luxury Items) విక్ర‌యాల‌పై కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రూ.10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఖ‌రీదు చేసే వస్తువులపై 1 శాతం టీసీఎస్ (Tax Collected at Cource) వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

ఆంధ్రప్రదేశ్

మరిన్ని

తెలంగాణ

మరిన్ని
AdvertismentGoogle search engineGoogle search engine

LATEST ARTICLES

ఇంటర్నేషనల్