Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Hyd: మంత్రి కోమటిరెడ్డి కారుకు భారత్ జోడో యాత్ర స్టిక్కర్

Hyd: మంత్రి కోమటిరెడ్డి కారుకు భారత్ జోడో యాత్ర స్టిక్కర్

ఈ నెల 14న మణిపూర్- ముంబయి యాత్ర ప్రారంభం

భారత్ జోడో యాత్ర పోస్టర్ ను స్వయంగా వాహనానికి అతికించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

- Advertisement -

“న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబయి వరకు సాగుతుంది.

రాహుల్ జీ యాత్రకు సంఘీభావంగా, కాంగ్రెస్ కార్యకర్తలకు సందేశంగా భారత్ జోడో యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికిస్తున్నాను.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News