Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: శివరాత్రి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి గుమ్మనూరు

Aluru: శివరాత్రి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి గుమ్మనూరు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు మంత్రి గుమ్మనూరు జయరాం. సీఎం జగన్ కు, ప్రజలందరికీ ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నట్టు గుమ్మనూరు తెలిపారు. ఆలూరు పట్టణ సమీపంలో ఉన్న బెళ్ళగుండు ఆంజనేయస్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ఆయన అనంతరం అక్కడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News