Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: నా భూమిని కబ్జా చేశారు: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

Emmiganuru: నా భూమిని కబ్జా చేశారు: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

ఎమ్మిగనూరులో భూదందా చేసిన వారు నాకు బందువులే..కానీ వారికీ వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నేత చెన్నకేశవ రెడ్డి స్పష్టంచేశారు. తన బంధువు అయినా వీరుపాక్షి రెడ్డి ఓ మాఫియాల తయారై.. భూ దందాలు చేస్తున్నాడని చెన్నకేశవ రెడ్డి అన్నారు. విరుపాక్షి రెడ్డి అప్పట్లో తన భూమిని కూడా కబ్జా చేశాడని ఎమ్మెల్యే గుర్తు చేశారు. భూదంద చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను తాను కోరినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. బాధిత బురుగులబట్టి నరసన్న కుటుంబానికి అండగా ఉంటానంటూ చెన్నకేశవరెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News