Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra: తేతలి నైట్ స్టే వద్ద వైసీపీలోకి చేరికలు

Jagan bus yatra: తేతలి నైట్ స్టే వద్ద వైసీపీలోకి చేరికలు

తేతలి నుంచి బస్సు యాత్ర

తేతలి నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సు యాత్ర. జగన్ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీలోకి పలువురు నేతలు, కార్యకర్తలు చేరారు.

- Advertisement -

తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.

జనసేన, టీడీపీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలే చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి. త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి సూర్యనారాయణ.
రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారధ్యంలో వైయస్సార్సీలో చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News