Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Mahanandi: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు

Mahanandi: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు

మహానంది మండలం తెలుగుప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు. మహానంది మండలం ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని, జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి, మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుప్రభ దినపత్రిక అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుప్రభ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని, పాఠకులకు అతి చేరువ కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, వైస్ ఎంపీపీ 2 బండి సరస్వతి, సర్పంచులు కల్లె శ్రీలక్ష్మీ, ఎంపీటీసీ పెద్ది స్వరూప, పిట్టల సునీత తదితరులు పాల్గొన్నారు.

తెలుగుప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News