Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం

Hyd: ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం

మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందారు. ఈమేరకు బాధితులు చాదర్ ఘాట్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆసుపత్రి ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News