Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుKonaraopet: బాబోయ్ దొంగలు

Konaraopet: బాబోయ్ దొంగలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వరుస దొంగతనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం సుద్దాల గ్రామంలో వ్యసాయమోటార్లను కరెంట్ వైర్లు, శనివారం రాత్రి అదే గ్రామంలో ఎల్లమ్మ ఆలయం లో గుడి గంటలను ఎత్తకెళ్లారు. గత నెలలో అజ్మీరా రెడ్డి తండా దేవాలయంలో బంగారం, మండల కేంద్రంలో కస్తూరి రాజేందర్ ఇంట్లో లక్ష 79 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. గత సంవత్సరం నిమ్మపల్లి గ్రామంలో ఒకే రోజు మూడు ఇండ్లలో 9 తులాల బంగారంతో పాటు 20 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇప్పటికైనా పోలీసులు దొంగలపై దృష్టి సారించి మండల ప్రజలను దొంగల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News