Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: హఠాన్మరణంపాలవుతున్న రైతన్నలు

Mallapur: హఠాన్మరణంపాలవుతున్న రైతన్నలు

Mallapur: గుండె పోటుతో రైతు మృతి

ఈ మధ్యకాలంలో గుండె పోటు మరణాలు అధికం అయ్యాయి. ఎప్పుడు ఎవరికg హటాత్తుగా గుండె పోటు వస్తుందో, కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు అకాల మరణం పొందుతున్నారు. వేంపల్లి గ్రామానికి ఏనుగు సంజీవ్ రెడ్డి అన్ రైతుకు హటాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. సంజీవ్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంజీవ్ రెడ్డి అకాల మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వేంపల్లిలో సంజీవ్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటానని, అధైర్య పడద్దని తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే సంజీవ్ రెడ్డి అకాల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News