Monday, May 13, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: కలప పట్టివేత

Mallapur: కలప పట్టివేత

రాయికల్ రేంజ్ ..

మండలం లొనీ గొర్రెపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. లక్ష యాభై వేల విలువైన కలప పట్టుకొని రాయికల్ రేంజ్ కార్యాలయంకు తరలించారు. ఈ సందర్బంగా రాయికల్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి మాట్లాడుతూ అక్రమంగా టేకు చెట్లను నరకటం చట్టరీత్యా నేరం, కలప నిల్వవుంచిన, చెట్లను కొట్టివేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరాయికల్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి, బిట్ ఆఫీసర్ సత్తర్, అటవీశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News