Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుPatancheru: పకడ్బందీగా ఔట్ పోస్ట్ నిర్వహణ

Patancheru: పకడ్బందీగా ఔట్ పోస్ట్ నిర్వహణ

ఎన్నికల నేపథ్యంలో..

పఠాన్ చెర్వు ట్రాఫిక్ ఔట్ పోస్ట్ ను సంద్శించారు జిల్లా ఎస్పి చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో చెక్ పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అధికారులు, సిబ్బంది 24/7 అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సందర్శనలో ఎస్పీ వెంబడి అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్, పఠాన్ చర్వు డిఎస్పి రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్, బి.డి.యల్. ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News