Sunday, September 22, 2024
Homeనేరాలు-ఘోరాలుPrakasam: ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ డాక్యుమెంట్ రైటర్

Prakasam: ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ డాక్యుమెంట్ రైటర్

ప్రకాశం జిల్లా, కంబం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం పై ACB అధికారుల దాడులు చేశారు. శ్రీరామ శ్రీరామ మూర్తి సూచనల మేరకు బాధితుడి నుండి 15,000 లంచం తీసుకుంటూ ఏ‌సి‌బి అధికారులకు పట్టుబడ్డాడు డాక్యుమెంట్ రైటర్, బాలబద్రుని రామచంద్రరావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News