Wednesday, May 21, 2025
HomeదైవంMantralayam: రాఘవేంద్ర స్వామి ఆదాయం రూ.2.71 కోట్లు

Mantralayam: రాఘవేంద్ర స్వామి ఆదాయం రూ.2.71 కోట్లు

23 రోజుల్లో..


ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఏప్రిల్ నెలకు సంబందించిన (33 రోజులు) హుండీ ఆదాయం లెక్కింపు పూర్తి చేసినట్లు మేనేజర్ ఎస్ కే శ్రీనివాసు రావు తెలిపారు. కరెన్సీ మొత్తం రూ.2,64,86,493, నాణేలు రూ.6,97,480, మొత్తం రూ.2,71,83,973, బంగారం 41, గ్రాములు వెండి 1290 గ్రాములు లభించినట్లు తెలిపారు. కౌంటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News