Sunday, July 7, 2024
HomeదైవంSaradapeetham invited CM Jagan: సీఎం జగన్ ను ఆహ్వానించిన శారదా పీఠం

Saradapeetham invited CM Jagan: సీఎం జగన్ ను ఆహ్వానించిన శారదా పీఠం

రాజశ్యామల అమ్మవారి ప్రసాదం అందజేత

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ. ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలు అందజేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News