Sunday, September 29, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలంలో భజన కీర్తనలు అలపించిన సద్గురు మండలి

Srisailam: శ్రీశైలంలో భజన కీర్తనలు అలపించిన సద్గురు మండలి

తాండూర్ కు చెందిన 20 మంది భజనలు చేశారు

వికారాబాద్ జిల్లా తాండూరు చెందిన శ్రీ సద్గురు భజన మండలి సభ్యులు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో భజన కీర్తనలు అలపించారు. తాండూర్ ప్రాంతానికి చెందిన 20 మంది సభ్యులు అలపించిన కీర్తనల భక్తి పారష్యములతో ముంచేస్తాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైలం దేవస్థానం ఆహ్వానించి మాకు స్వామివారి సన్నిధిలో భజన చేసే అవకాశం కల్పించినందుకు సద్గురు భజన మండలి సభ్యులు సర్వోత్తమ్ స్వామి, బాల్రాజ్, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, శివకుమార్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News