Tuesday, September 17, 2024
HomeదైవంSrisailam-బంగారు పూల విరాళం

Srisailam-బంగారు పూల విరాళం

108 బంగారు పూలు

శ్రీశైలం దేవస్థానానికి బంగారు పూలను సమర్పించారు. కర్నూలుకు చెందిన భక్తుడు బి.సి. శివకుమార్ దేవస్థానమునకు 108 బంగారు పూలను విరాళంగా సమర్పించారు. ఈ బంగారు పూల మొత్తం బరువు 19 గ్రాములు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని దేవాలయానికి అప్పగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News