నదుల అనుసంధానం ఎప్పటికైనా సాకారం అవుతుందని ఆశల్లో ఊరేగుతున్నవారు మనదేశంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సంఘ్ పరివార్ మద్దతుదారులు,ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు నదుల అనుసంధానం త్వరలో సాకారం...
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతితోనూ, రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల తోనూ వివాదాలు, విభేదాలు తలెత్తడమనేది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వింటున్న విషయమే. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్తో తప్పనిసరిగా పేచీ తలెత్తుతూనే ఉంటుంది....
ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అర్థ సత్యమో ఏమీ అర్థం కావడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయానికి వచ్చే సరికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుబడుతుంది. కేంద్రం రాష్ట్ర...
దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ భారీగా సన్నాహకాలు చేస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని దేశం నలుదిశలా విస్తరించేలా, కొత్త చేరికలతో పార్టీకి కొత్త జవసత్వాలు తొడిగేందుకు కమలనాథులు...
వాక్ స్వాతంత్య్రానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరతీసింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ వాక్ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం...
హాస్య రచనలంటే మొదటగా గుర్తుకు వచ్చేది మునిమాణిక్యం నరసింహారావు. హాస్య రచనలు చేయడమంటే మాటలు కాదు. ఆషామాషీ వ్యవహారం కాదు. ‘బారిస్టర్ పార్వతీశం’ అనే సరికి మొక్కపాటి నరసింహ శాస్త్రి ఎలా గుర్తుకు...
10 రాష్ట్రాల్లో ఎన్నికలు.. వచ్చే ఏడాది చావో రేవో తేల్చుకోవాల్సిన సంవత్సరం. మొత్తానికి 2023 ఎలక్షన్ ఇయర్. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సమీకరణాలు, సరికొత్త లెక్కలు పక్కాగా చూసుకునే పనిలో...
గాంధీ కుటుంబం-కాంగ్రెస్ ఇవి రెండూ విడదీయరానివిగా మారాయి కాంగ్రెస్ పార్టీకి. అందుకే నిత్యం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పేర్లను స్మరించకుండా ఎంతటివారికైనా కాంగ్రెస్ పార్టీలో పూట గడవదు. వ్యూహాత్మకంగా...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే పాలక పక్షంలో కన్నా ప్రతి పక్షాల్లోనే ఒక విధమైన సందడి పెరుగుతుంది. చివరి క్షణంలో ప్రారంభ మవుతున్న ఐక్యతా ప్రయత్నాల వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని, పాలక బీజేపీని...
సుమారు అయిదేళ్ల క్రితం కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక పరమైన...
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల కనుమూసిన విషయం తెలిసిందే. తన తల్లి అంటే ఆయనకు ఎనలేని గౌరవం. తన జీవిత గురువు తల్లేనంటారు ఆయన. తల్లి నిరాడంబర జీవితం,...
వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయ రంగంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. కోపతాపాలు, ఆవేశకావేషాలు కూడా హద్దులు దాటిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు, ఈ ఏడాది తొమ్మిది...