‘భైరవం’ చిత్రంతో కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ‘కిష్కింధపురి’తో భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ హారర్ మూవీ విడుదల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.




విభిన్న కథలు ఎంపిక చేసుకున్నా ఆశించిన విజయం అందుకోలేకపోయారు. ఆ లోటు ‘కిష్కింధపురి’తో భర్తీ అవుతుందని ఆశిస్తున్నారు.




