Saturday, April 12, 2025
Homeనేషనల్Delhi: బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయ నిర్మాణం పరిశీలన

Delhi: బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయ నిర్మాణం పరిశీలన

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు దేశ రాజధాని ఢిల్లీ వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని అదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News