Thursday, September 19, 2024
Homeనేషనల్Delhi: పార్లమెంట్ ప్రారంభోత్సవంలో జగన్

Delhi: పార్లమెంట్ ప్రారంభోత్సవంలో జగన్

పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని జాతికి అంకితం చేసే చారిత్రాత్మక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ దూరంగా ఉంటే వైసీపీ మాత్రం పాల్గొంది. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశం నిన్న జరుగగా ఆ కార్యక్రమానికి హాజరైన జగన్ ఈరోజు పార్లమెంట్ ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News