Tuesday, September 17, 2024
HomeNewsAP CM distribute ration to flood victims: వరద బాధితులకు నిత్యావసరాల కిట్...

AP CM distribute ration to flood victims: వరద బాధితులకు నిత్యావసరాల కిట్ అందజేసిన సీఎం చంద్రబాబు

మధురనగర్లో ముంపు బాధిత ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పలకరింపు. అనంతరం సింగ్ నగర్ లో 6 వస్తువులతో కూడిన నిత్యావసరాల కిట్ అందజేత.

- Advertisement -

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News