Sunday, November 16, 2025
HomeNewsDGP: కేటీఆర్ ను కలిసిన అంజనీ కుమార్

DGP: కేటీఆర్ ను కలిసిన అంజనీ కుమార్

మంత్రి కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్. రాష్ట్ర డిజిపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కే తారక రామారావుని అంజనీ కుమార్ తొలిసారి కలిశారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన అంజనీ.. ఇంఛార్జి డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad