Friday, September 20, 2024
HomeNewsMallapur: విద్యుత్ షాక్ తో మూగ జీవుల మృతి, అధికారులూ గ్రామాలపై దృష్టిసారించండి

Mallapur: విద్యుత్ షాక్ తో మూగ జీవుల మృతి, అధికారులూ గ్రామాలపై దృష్టిసారించండి

మేత మేయడానికి వెళ్లి మేత మేస్తూ ట్రాన్స్ఫార్మర్ తగిలి మూగ జీవి (గొర్రె ) మృతి చెందిన ఘటన కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన అలిశెట్టి రమేష్ తనకున్న గొర్ల మంద పంట పొలాల్లో మేపుతుండగా, మేతకు వెళ్లిన గొర్రెలలో ఒక గొర్రె మేస్తూ విద్యుత్ వైర్లకు తాకి మృతి చెందింది. దాంతో ఐదు వేయిల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

- Advertisement -

నిజానికి ప్రతి గ్రామంలో ఇలాంటివి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇదంతా చాలా చిన్న విషయంగా అధికారులు పరిగణిస్తారు కానీ.. రైతులకు వేల రూపాయాల్లో నష్టం జరిగి తీవ్ర ఆర్థిక దుర్భిక్షంలో కూరుకుపోతుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News